లైఫ్ ఈజ్ బ్యూటిపుల్, చిచ్చోరే చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించి..ఆ తర్వాత హీరోగా మారాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిందీ దర్శకనిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇపుడు జా
ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులోనూ చాలా రోజుల తర్వాత మూడు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అందులో నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు.. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్.. శ�
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే కొన్ని పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. క్యారెక్టరైజేషన్ లో భాగంగా హీరో చెప్పే కొన్ని కొత్త రకమైన పదాలను ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్త
కిశోర్ బి డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం శ్రీకారం. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తూ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్తో ప్రదర్శించబడుతుంది. తొలి రోజు గురువా�
అనుష్క శెట్టి కెరీర్ మొదలు పెట్టి 16 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. ఆమె నటించిన మరికొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే ఎన్ని సినిమాలు చేసినా ఒకటి మాత్రం ఈమె కె
చూస్తుంటే 2021 మన హీరోలకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది చాలా సంవత్సరాలుగా ప్లాపుల్లో ఉన్న రవితేజ, అల్లరి నరేష్ విజయం అందుకున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. అత
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. నేడు ప్రే�
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి యూనివర్సల్ కథలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సినిమాలను ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలు రీమేక్ చేస్తున్నాయి. అలాంటి అవకాశం వాళ్ళకు ఇవ్వకుండా మన హీరోల
By Maduri Mattaiah తారాగణం:నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, మురళీశర్మ, నరేష్, తనికెళ్ల భరణి తదితరులు వినోదాత్మక కథాంశాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. మంచి కథకు ఆహ్లాదభరి�
టాలీవుడ్ సినీజనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు ’హరి హర వీరమల్లు’ . పవన్కల్యాణ్ 27వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింఫ్స్
వ్యవసాయం ప్రాధాన్యం, ఆవశ్యకతను నేటి తరానికి తెలియజేస్తూ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. శర్వానంద్, ప్రియాంకా ఆరుళ్ మోహన్, రావు రమేశ్, నరేశ్ కీలక పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముం�
కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గత ఏడాది డిసెంబర్లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో కలిసి ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. కరోనా వలన కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం జరగ�