శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పడుతున్న
2020 అంతా కరోనాకు బలైపోవడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయారు. ఎన్నో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయని హీరో
భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చ�
ఇండియాలో ఉన్నవి రెండే రెండు మతాలు. ఒకటి క్రికెట్.. రెండు సినిమా. ఈ రెండూ కలిస్తే కాంబినేషన్ సూపర్ హిట్. కానీ ఈ రెండు పోటీ పడితే దర్శక నిర్మాతలకు చుక్కలే. ఇప్పుడు ఇదే జరుగుతుంది. కరోనా వైరస్ కార�
ప్రతీ శుక్రవారం మాదిరే ఈ వారం కూడా చాలా కొత్త సినిమాలు థియేటర్స్లోకి వచ్చాయి. ఒకటి రెండు కాదు.. మార్చి 5న ఏకంగా 9 సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు నాలుగు సినిమాలలో మాత్రమే తెలిసిన నటులు ఉన్నారు.. మిగిలిన స
ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు. మూడేళ్లకు ఓ సినిమా చేయడానికి కూడా కష్టం అయిపోయిందిప్పుడు. టాలీవుడ్లో ఒకప్పుడు బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ అనుష్క అం�
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఈ మధ్య కాలంలో విడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. కొన్నేళ్ల కింద ఈయన తను ప్రేమించిన అమ�
కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అల్లు అరవింద్కు కొట్టిన పిండి. తెలుగు ఇండస్ట్రీలో రూ.30 కోట్లు పెట్టడమే గగనంలా చూస్తున్న సమయంలోనే రూ.40 కోట్లు పెట్టి మగధీర సినిమాను చేశాడు అల�
తెలుగు చిత్రసీమలో సక్సెస్కు చిరునామాగా నిలుస్తోంది రష్మిక మందన్న. టాలీవుడ్లో లక్కీస్టార్గా అవతరించిన ఆమె అగ్రకథానాయకులతో జోడీకడుతూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్లో ఆమె తొలి అడుగు వేసింది. శుక్రవారం
నాంది సినిమాతో చాలా ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నాంది నరేష్ అయిపోయాడు. ఎన్నో కామెడీ సినిమాలు చేసినా కూడా దరిచేరని విజయం.. సీరియస్ సబ్జెక్ట్ చ
సాధారణంగా ఇద్దరు సూపర్ స్టార్స్ వస్తున్నప్పుడు బాక్సాఫీస్ దగ్గర మరో హీరో పోటీకి రావడానికి కాస్త ఆలోచిస్తాడు. కానీ నాగార్జున మాత్రం కావాలనే రిస్క్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్త
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ 19వ �
యూత్కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయాలంటే శేఖర్ కమ్ముల తర్వాతే ఎవరైనా. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు అమెరికా మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూఎస్లో టాలీవుడ్ టాప్ స్టార్లకు మించిన బ్రాండ్ నేమ్ �
పద్మశ్రీ.. బయట ప్రేక్షకులలో కాదు కానీ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘షాదీ ముబారక్’ సినిమా. ఈ రోజుల్లో ఒక సినిమా చేయడానికి కోట్లకు కోట్లు
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్ చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయుష్మాన్ మరో హిట్ చిత్రం డ్రీమ్ గర్ల్ను తెలుగులో రీమేక్ చేసేందుకు అంతా �