టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెండ్లయిన తర్వాత సినిమాలకు దూరమవుతుందన్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా కాజల్ పెండ్లి తర్వాత కూడా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాజల్ తాజాగా అ
టాలీవుడ్ యాక్టర్లు రానా -సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందో మేకర్స్ సరికొత్తగా చాటింపు ద్వారా ప్
ఈ రోజుల్లో ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వరకు బాగానే వస్తాయి కలెక్షన్లు. కానీ ఆ తర్వాత సోమవారం వచ్చిందంటే దాని భవిష్యత్తు ఏంటో తేలిపోతుంది. అందుకే ఇండస్ట్రీలో విడుదలైన తర్వాత వచ్చే తొలి సోమవా�
టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న చిత్రం అరణ్య. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ‘హృదయమే జ్వలించనే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. హృదయమే జ్వలించనే..ప్రాణమే
వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి లాంటి కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమా మైత్రీమూవీ మేకర్స్ ఖాతాలో మరో భారీ హిట్ను వేసింది. బాక్సాపీస్ మ్యూజ�
టాలీవుడ్ యాక్టర్ మహేశ్బాబు సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో..యాడ్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. యాడ్స్ ద్వారా మహేశ్ ఆర్జించే ఆదాయం కూడా ఎక్కువే. తాజాగా మహేశ్బాబు-అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డితో య�
ఆది సాయికుమార్, సురభి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం శశి. శ్రీనివాస్నాయుడు నడికట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక జ�
ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫోన్ కాల్స్ తగ్గిస్తూ..వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కు వాట్సాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సూపర్ కమర్షియల్ దర్శకులలో గుణశేఖర్ కూడా ఒకడు. లాఠీ, సొగసు చూడ తరమా లాంటి సినిమాలతో ఈయన ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మ
చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న గుణశేఖర్ శాకుంతలం సినిమా ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. ఈ సినిమాలో సమంత అక్కినేని టైటిల్ రోల్ చేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు అపురూప ప్రేమకథకు దృశ్య రూపం అంటున్నాడు గుణశేఖ
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజ
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అభిమానులకు షాకిచ్చాడు. తాను సోషల్మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు కొద్ది సేపటి క్రితమే అమీర్ఖాన్ ట్వీట్ పెట్టడం అందరినీ షాక్కు గురిచేస్తుంది. తనకు పుట్టిన�
తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే తన లక్ష్యం చేధించింది. నాలుగో రోజు నుంచి లాభాల బాట పట్టి�