గంగాధర మండలం గర్షకుర్తిలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన పవర్ లూమ్స్ ను బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. అధికారులు కేసులు నమోదు చేసిన కార్మికులతో మాట్లాడి ఆందోళన
అభివృద్ధి ముసుగులో అన్యాయం చేస్తే సహించబోమని, కూల్చిన నిరుపేదల ఇళ్లను తిరిగి కట్టించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్(మున్సిపాలిటీ)కు చెందిన
పేదలకు మేలు | సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్న