రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ప్రజలుగా మారబోతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. సోమవారం కోల్కతా వచ్చిన బీహార్ సీఎం నితీశ్కుమార్, డిప్యూటీ �
తృణమూల్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్ట