తెలంగాణ సమాజానికే గద్దర్ ఒక చైతన్య స్ఫూర్తి అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారని కొనియాడారు.
రాష్ట్ర అధికార చిహ్నం మార్పు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరుగనున్న ఈ సమావేశ�