Brahmotsavam | తిరుపతి(Tirupati) శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavam) ను అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో(ttd JEO) వీరబ్రహ్మం కోరారు.
నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్ తాజాగా వివాదంలో చికుకున్న సంగతి తెలిసిందే. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంపై తితిదే అధికారులు ఆ జంటపై చర్యలు తీసుకొనేందుకు �
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నిర్వహిస్తున్న ‘మా పల్లె చారిటబుల్ ట్రస్ట్’ పాత్రికేయ సమావేశం హైదరాబాద్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, ఆయన సోదరులు నరసింహారెడ్డి, శిరీష్, దర్శకులు