తిరుమలకు వెళ్లే భక్తులందరికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. రోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడసేవ మంగళవారం వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. వెంకటగిరులన్నీ గోవిందనామస్మరణతో మార్మోగాయి. పెద్ద, �
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి డిసెంబర్ కోటా టికెట్లు నేడు(బుధవారం) విడుదలకానున్నాయి. ఉదయం 10గంటలకు ఆన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనున్నది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కో�