జాతీయ రహదారి-44పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన సంఘటన జడ్చర్ల సమీపంలో చోటు చేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేర కు.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు సలీం ట్రావెల్స్కు చెందిన బస్స�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటి నుంచి రద్దీ పెరుగుతున్నది. ఎక్స్ప్రెస్, పల్లెవెలుగుకు తాకిడి ఎక్కువ ఉంటున్నది. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడంతో వచ్చే బస్సులపై ఓవర్ లోడ్ పడుతు�
టైరు పేలడం మానవ నిర్లక్ష్యమేనని, దేవుడి చర్య కాదని బాంబే హైకోర్టు పేర్కొన్నది. కారు టైరు పేలిన ప్రమాదంలో బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని బీమా సంస్థను ఆదేశించింది.
Chityala | చిట్యాల (Chityala) మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని పెద్దకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోవడంతో మంటలు అంటుకున్నాయి.