అహ్మదాబాద్లో డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా బుకింగ్స్ సగటున 20 శాతం, టికెట్ ధరలు 15 శాతం తగ్గాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో) వెల్లడించింది.
మకరజ్యోతికి సమయం దగ్గరపడుతున్న వేళ అయ్యప్ప దీక్షాపరులకు కొత్త సమస్య వచ్చి పడింది. వివిధ కారణాలతో జనవరి ఒకటో తేదీ నుంచి 15 దాకా కేరళకు వెళ్లే దాదాపు 20 ట్రైన్లను రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
Flight Tickets | ఈ దీపావళికి విమాన చార్జీల మోత గట్టిగానే ఉండబోతున్నది. నిరుడుతో పోల్చితే ఈసారి ప్రయాణీకులు అదనంగా 90 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది మరి. నవంబర్ 10 నుంచి 16 మధ్య టిక్కెట్ బుకింగ్స్ ధరలు విపరీతంగా పె
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రానుపోను ఒకేసారి టికెట్లు బుక్ చేసుకొంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. యూటీఎస్ యాప్పై అన్ రిజర్వ్డ్(జనరల్) టికెట్ల బుకింగ్కు సంబంధించిన దూర పరిమితిని సడలిస్తున్నట్టు ప్రకటించింది.