మునగనూర్, తుర్కయాంజల్ దళిత భూ నిర్వాసితులతో సమావేశం కబ్జాల్లో ఉన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి�
సీసీకెమెరాల వద్ద జల్లెడ పడుతున్న పోలీసులు నల్గొండ, రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం.. ఇబ్రహీంపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జైహింద్ నాయక్ హత్యపై ఎన్నో అనుమానాలు వెలుగులోకొస్తున్�
తుర్కయాంజాల్ : పేద దళిత రైతుల నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని గుంజుకొని అరకొర పరిహారం చెల్లించిన తొరూర్ భూ సమస్యకు ఎమ్మెల్యే పరిష్కారం చూపారు. 15 ఏండ్ల ఈ భూ సమస్యకు సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయం జ�
తుర్కయాంజాల్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకొని ఆయా గ్రామాల స్థానిక టీఆర్ఎస్ నాయకులను బాధితులు సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. వారు ఎమ్మెల్యే �
తుర్కయాంజాల్ : అబ్ధుల్లాపూర్మెట్ మండలం తొరూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383/1లోని ప్రభుత్వ భూమిలో అధికారులు చేపట్టిన సర్వేను స్థానిక రైతులు అడ్డుకోగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ శ