ఇంట్లో పెద్ద యెత్తున నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైన క్రమంలో అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న�
విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్�
నాగార్జునసాగర్ నుంచి ఏపీకి అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు తెలంగాణ సైతం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల �
KRMB | కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వ
త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చిం
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా చేసిన ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లో విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. భారత టేబుల్ �