Water trough | పశువుల నీటి తొట్టిని అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిలో నీటి తొట్టిలను అందుబాటులోకి తీసుకు వస్తే, పశువులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.
దాహం కోసం చెరువులోకి దిగిన రెండు మూగ జీవాలు రైతు కళ్లెదుటే మునిగి మృత్యువాత పడ్డాయి. కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుద్దాలకు చెందిన సుంకరి పర్శరాములు తనకున్న కొద
తెలంగాణలోని రాచకొండను రాజధానిగా చేసుకొని వెలమరాజులైన రేచర్ల పద్మనాయకులు పరిపాలించారు. కాకతీయులకు సామంతులుగా కొంతకాలం ఉండి తర్వాత స్వతంత్రులైనారు. ఈ రాజుల్లో రేచర్ల అనవోతా నాయుడు, రావు మాదానీడు, సింగభూ
అధికార దా హంతో కొందరు రాష్ట్రంలో అశాం తి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వర్నిలో స్పీకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల�