కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నది. ఆరు గ్యారంటీలు, రైతులకు, యువతకు, ఎస్సీ, ఎస�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల�
ప్రస్తుత రోజుల్లో ఊబకాయులు పెరుగుతున్నారు. లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం.. డైటింగ్, వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా చాలామంది కొవ�
కుటుంబ విలువల పరిరక్షణకు ప్రతీ హిందువు నడుము బిగించాలనీ విశ్రాంత ఆర్మీ అధికారి బూర్గు జలపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా పెగడపల్లి మండలం బతికేపల్లిలో ఆర్ఎస్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యం
జీవనశైలిలో, ఆర్థికాంశాల్లో మూసధోరణి విధానాలను అవలంబిస్తే.. అందరిలాగే ఆ తానుముక్కల్లా మిగిలిపోతాం. పరిశోధకులు కొత్తగా ఆలోచిస్తేనే నవీన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్�