దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలోని యాదాద్రి పవర్ ప్లాంట్ స్టోర్ యార్డ్ వద్ద డంప్ చేసిన అల్యూమినియం రోల్స్ను దొంగిలిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్
ఈ నెల 21 పెబ్బే రు పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. రూ. 17.92 లక్షల నగదును ఎత్తికెళ్లిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు బృందాలు దొంగల వేటలో పడ్డాయి.
హైదరాబాద్లో నయా మోసం ఉర్మి ప్యాకర్స్ అండ్ మూవర్స్ దగా వ్యాన్ ఎక్కడ ఉందో చెప్పని కేటుగాళ్లు కొటేషన్ను మించి డబ్బు డిమాండ్ కట్టుబట్టలతో మిగిలిన కుటుంబీకులు వెంగళరావునగర్, డిసెంబర్ 12: ఇంట్లో దొంగ
శంషాబాద్, అక్టోబర్ 28; రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వాహనదారులపై దాడికి పాల్పడి దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ, సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్