పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లలో ఆంక్షలు విధించారు. ఢిల్లీ మినహా మిగిలిన మూడు రాష్ట్రా�
మళ్లీ థియేటర్ల బంద్ ? తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ థియేటర్లు మూత పడతాయని లేదంటే 50% ఆక్యుపెన్సీ వస్తుంది
పవన్ కళ్యాణ్ అభిమానులు గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మార్నింగ్ బెనిఫిట్ షోతో వకీల్ చిత్రం ప్రదర్శితం కాగా, ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్స్లో విడుదలవుతుంది. మ
భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చ�