కరోనా ధాటికి బాలీవుడ్లోని అగ్ర హీరోలందరూ తమ సినిమాల విడుదలలను వాయిదావేసుకోగా.. సల్మాన్ఖాన్ మాత్రం వెనక్కి తగ్గ లేదు. కరోనా భయాలు నెలకొన్నప్పటికీ ముందుగా ప్రకటించినట్లుగానే మే 13వ తేదీన ‘రాధే’ సినిమాన
థియేటర్లు బంద్ | థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు రారని తెలంగాణ థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఏపీ థియేటర్లపై కూడా ప్రభావం చూపించనుంది.
రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయంబార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణ�
మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆ�
కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాజిటివ్ కేసులు ఎలా అరికట్టాలో తెలియక మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ �
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లలో ఆంక్షలు విధించారు. ఢిల్లీ మినహా మిగిలిన మూడు రాష్ట్రా�
మళ్లీ థియేటర్ల బంద్ ? తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ థియేటర్లు మూత పడతాయని లేదంటే 50% ఆక్యుపెన్సీ వస్తుంది
పవన్ కళ్యాణ్ అభిమానులు గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మార్నింగ్ బెనిఫిట్ షోతో వకీల్ చిత్రం ప్రదర్శితం కాగా, ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్స్లో విడుదలవుతుంది. మ