తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంత�
టెక్ ఫాగ్ కథనాలను అడ్డుకోవడానికేఈ మెయిల్ ద్వారా మాల్వేర్ అటాక్ న్యూఢిల్లీ, జనవరి 21: బీజేపీ సోషల్ వేగు ‘టెక్ ఫాగ్’పై తమ పరిశోధనాత్మక కథనాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని డిజిటల్ మీడియా
శరీరాకృతిపై ట్వీట్లు, రిప్లైలతో రాజకీయ వికృత క్రీడ మార్ఫింగ్ ఫొటోలతో అవమానాలు పార్టీని విమర్శించే వారే లక్ష్యం నోరెత్తకుండా చేయడమే ధ్యేయం ‘టెక్ ఫాగ్’పై ద వైర్ వరుస కథనాలు న్యూఢిల్లీ, జనవరి 16: బీజేప
Tek Fog | బీజేపీ సోషల్ వేగు ‘టెక్ఫాగ్’ (Tek Fog) ఆపరేటర్లకు 2018లో పై నుంచి ఓ టాస్క్ వచ్చింది. ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను పంపించారు. వాటిని యాప్ ద్వారా అన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించాలని, సోష�
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పెగాసస్ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్తో మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిన మరి కొందరి పేర్లను ది వైర్ సోమవారం విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరి