లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్సభ �
iPhone Hacking: 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో సమగ్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మెసేజ్లు అందుకున్న �
మహరాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ తాభాడే పట్టణంలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్పై భజరంగ్ దళ్, వీహెచ్పీ గ్రూపుల కార్యకర్తల దాడి ఘటనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్గా మద్దతుగా నిలిచారు. విద్యా�
ఉత్తరప్రదేశ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు పోలీసుల కంటే ముందుగా బుల్డోజర్లు వెళ్తున్నాయి. శుక్రవారం ప్రయాగ్రాజ్లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జావెద్ అహ్మద్�