తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో ఇక నుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్)గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ�
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) దాడులు చేపట్టి, భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆశాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిపిన దాడులు, స�
తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 22 వేల ప్రత్యేక క్లబ్లను (ప్రహారీ క�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 31 పోలీస్స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.7 కోట్ల 17లక్షల 82వేల 650 విలువ చేసే 2,380 కిలోల డ్రగ్స్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీఎన్ఏబీ) డైరెక్టర్ సందీప�
రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు.