టీజీ 20 లీగ్లో నల్లగొండ నైట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్లో కరీంనగర్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం ఉప్పల్లో మెదక్ ఫాల్కన్స్ను 8 వికెట్లతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకు�
రెండు ఓటములతో టీజీ 20 లీగ్ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది.
బంతితో అర్ఫాజ్ అహ్మద్ (3/39), విజృంభణకు తోడు బ్యాట్తో బుద్ధి రాహుల్ (68 నాటౌట్) మెరవడంతో టీజీ 20 లీగ్లో నల్లగొండ నైట్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. సోమవారం ఆ జట్టు పాలమూరు స్ట్రైకర్స్ను 6 వికెట్ల తేడాతో
టీజీ 20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఈ-చాంపియన్స్ మూడో విజయాన్ని అందుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రంగారెడ్డి.. 6 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ను చిత్తుచేసింది.