జెరుసలేం : ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సోమవారం కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సలహాదారు తెలిపారు. బెన్నెట్ ఏప్రిల్ 3-5వ తేదీ మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమ�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరానా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చిక్కమగళూరులోని ఒక స్కూల్లో శనివారం 69 మందికి కరోనా సోకింది. ఇందులో 59 మంది విద్యార్థులు కాగా, 10 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా బారిన �
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
రెండు టీకా డోసులు తీసుకున్న యూకే ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా | బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే
బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్ | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనాకు పాజిటివ్గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గ�