విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణకు చెందిన సమీర్ సయ్యద్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్తో సహ�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మందికి పైగా మానవబాంబులుగా తయారయ్యేందుకు సిరాజ్, సమీర్ శిక్షణ ఇచ్చినట్టు తెలిసింది. విజయనగరం ఉగ్ర కుట్రకేసులో కీలకంగా ఉన్న సిరాజ్, సమీర్ ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస�
NIA Raids | ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) అణచివేత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దేశవ్యాప్తంగా దాడులు (NIA Raids) కొనసాగిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. లష్కరే ఇ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు నిందితులపై ఈ చార్జీషీట్ దాఖలైంది. వాజిద్, సమీ, హసన్పై 20