పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం ఎలా? ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలెన్ని? ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలెన్ని? అన్న అం శంపై స్పష్టత కొరవడింది. దేంట్లో ఎన్ని ప్రశ్నలిస్తారు.. వేటికి ఎన్ని మార్కులుంటాయన్నది ఇంకా సస�
Alumni | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సరం పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 41 సంవత్సరాలు తర్వాత ఒకచోట కలుసుకున్నారు.
‘బిడ్డా పదో తరగతి ఫలితాలు వచ్చినయ్. నువ్వు చెప్పినట్టే మంచి మార్కులు తెచ్చుకున్నవ్. నువ్వే స్కూల్ ఫస్ట్ అచ్చినవట. మీ సార్లు చెప్పిన్రు. ఇప్పుడు నువ్వే లేకపోతివి కదా తల్లీ’ అంటూ పదో తగరతి విద్యార్థి న�
పాఠశాల దశలో పదో తరగతి కీలక ఘట్టం. వార్షిక పరీక్షల నిర్వహణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) చేస్తారు. గతేడాది మార్చిలో జరిగిన పరీక్షల మూల్యాంకనం ఏప్రి
పదో తర గతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ దిశగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యా శాఖ పరి�
అన్నలూ, అక్కలూ ఆల్ ది బెస్ట్.. టెన్షన్ పడకండి.. ఒత్తిడికి గురికాకండి.. మీరే మాకు ఆదర్శం.. పరీక్షలు బాగా రాయండి.. అన్న పోస్టర్లు, ప్లకార్డులు పదో తరగతి విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.