పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వేదికైన ముల్లాన్పూర్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా త్రివి
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని నానుడి. ఈ డిజిటల్ యుగంలో అబద్ధం రోడ్డెక్కక ముందే.. పుకార్లు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సామ�
ఎర్రుపాలెం మండలంలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, నిందితుడి పక్షాన నిలుస్తున్నారనే మనోవేదనతో బాధిత బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫిర్యాదు తీసుకునేందుక�
Manchu Manoj | ప్రముఖ నటుడు మోహన్బాబు తనయుడు మంచు మనోజ్ బుధవారం సాయంత్రం మరోసారి తిరుపతిలోని మోహన్బాబు వర్సిటీకీ రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి .