జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే భానుగు భగ్గమంటున్నాడు.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5డిగ్రీలు, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద�
సూర్య భగవానుడు మండిపోతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లబడ్డ వాతావరణం.. ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం రాష్ట్రంలోనే నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో �
వేసవి ఇంకా చురుక్కుమనిపించకముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నిరుటితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముం�
Rising temperature | దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.