CM KCR | మిషన్ భగరీథ పథకం గెలవాలా..? సుదర్శన్రెడ్డి గెలవాలా? వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ఆలోచించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | గోదావరి వరద ముంపున బారినపడకుండా రూ.వెయ్యికోట్లతో కరకట్టలను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
CM KCR | ధరిణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా? రైతులను వేస్తావా? నీ పాలసీ ఏంది? అంటూ ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ�
CM KCR | ధరణి పోర్టల్తో రైతుల భూములను ఎవరూ గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజ�
CM KCR | కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అహంకారానికి హద్దులే లేవని.. ఆయనేం పడగొడుతడో తెల్వదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట�
CM KCR | గోదావరి నదిపై ప్రాజెక్టును నిర్మించి పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చని.. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఆలోచించలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును ని�
CM KCR | ఎన్నికలంటే ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.