ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మొక్కలను నాటి అవి ఏపుగా పెరిగే వరకు సంరక్షణ చర్యలు తీసుకున్నది.
ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas reddy) అన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నాయి.
1. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది? 1) ఒడిశా 2) ఛత్తీస్గఢ్ 3) తమిళనాడు 4) కర్ణాటక 2. రాజస్థాన్లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది? 1) భరత్పూర్ 2) జైపూర్ 3) ఉదయ్పూర్ 4) జోధ్పూర�