తెలంగాణలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాలతో పోలిస్తే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వె
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు మరిచిపోయి గజినీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్�
Srinivas Goud | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో శ్రీనివాస్ గౌడ్ విస్తృత స్థాయి సమావ�
డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాటమార్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ను �
KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంద
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
KCR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడిని అవమానించారు అని కేసీఆర్ మండిపడ్డారు. కనీసం అంబేద్�
Ponnala Lakshmaiah | రైతులు (Farmers) పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) అన్నారు.
Niranjan Reddy | కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) పేర్కొన్నారు.
KTR | కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచరట.. కానీ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతారట అని బీఆర్ఎస్
Hyderabad | ఎండలు దంచికొడుతుండటంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులను కుదించాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీక్వెన్సీన
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఆ పార్టీకి చెందిన పలువురు నాయ