చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పతకాలతో సత్తాచాటాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఒల�
బోర్డుల నియంత్రణలోకి ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులు తెలంగాణలో 79, ఏపీలో 15, ఉమ్మడి ప్రాజెక్టులు 13 కేఆర్ఎంబీ పరిధిలో 36.. జీఆర్ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులు కాళేశ్వరం, అనుబంధమైన భారీ ప్రాజెక్టులు కేంద్రం చే
కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై ఓ యువ రైతు తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో వరుసగా రెండోసారి.. తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచాడు. ఆ నారు ప
1.67 కోట్లు విడుదల.. 33,557 మందికి లబ్ధి స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెక్కు అందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో సేవలు అందించిన అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 చొ�
డిగ్రీస్థాయిలో క్లస్టర్ విధానం అమలుకు యోచన 6 కాలేజీలకు ఒకటి చొప్పున క్లస్టర్ ఏర్పాటు తొలుత పైలట్ ప్రాజెక్టు.. ఆ తర్వాతే రాష్ట్రమంతా మార్గదర్శకాలు రూపొందిస్తున్న ఉన్నత విద్యామండలి హైదరాబాద్, జూలై 15 (న
ఓడిపోతాననే భయంతోనే నోట్ల కట్టలు, కుంకుమ భరిణిలు పంచుతున్నవా! ప్రజల మద్దతు ఉంటే ఇంత భయమెందుకు? ఓట్ల కోసం గింత దిగజారుడు రాజకీయాలా? జిమ్మిక్కులతో ప్రజల మనసు గెలువలేవు ఈటలపై మంత్రి హరీశ్రావు మండిపాటు ప్రజ�
‘కృష్ణా’పై తొలుత కోర్టుకు వెళ్లింది మేమే ఏపీ ప్రభుత్వ తీరుపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట, జూలై 15(నమస్తే తెలంగాణ): దొంగే దొంగ అన్న చందంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీ
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం రేవంత్పై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం నిర్మల్ అర్బన్, జూలై 15: టీఆర్ఎస్ సర్కారు చేపట్టే పథకాలు, అభివృద్ధిని చూస్తే కొందరికి గిట్టడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్ల
నాగర్కర్నూల్, జూలై 15: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం ‘దిశ’ సమీక్ష సమావేశంలోని తన మాటలను వక్రీకరిస్తూ పలు మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
ఎంపీ బండా ప్రకాశ్ వెల్లడి మహబూబ్నగర్, జూలై 15: అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ టీఆర్ఎస్ అని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియ�
ఎమ్మార్పీఎస్ను చీల్చే కుట్ర చేసిండు ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కమలాపూర్, జూలై 15: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. �