తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్స్కు మరింత రక్షణ కల్పించేలా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే యుగంతర్ అనే స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, శ్రేయస్సును పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్... మై చాయిసెస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్), ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఎన్జీవోలతో గురువారం చేతులు కలిప�
వెట్టిచాకిరి నుంచి 20 మంది బాలలకు విముక్తి లభించింది. ఒడిశా, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తుండగా 10 నుంచి 17 ఏండ్లలోపు పిల్లలను అధికారులు రక్షించారు.
ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన ఓ కుటుంబం బిడ్డల చదువుల కోసం హైదరాబాద్కు వచ్చింది. భర్త, భార్య సౌజన్య (పేరు మార్చాము) చెరొక పని చేసుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలు, ఓ కుమారుడిని చదివిస్తున్నారు. సౌజన్యపై తన కంపెనీ�
పనిచేసే ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేసేందుకు రాష్ట్రప్రభుత్వ మార్గనిర్దేశంలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ మరో కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. షీట�