2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్�
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణలో గత నెల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధిరేటు ‘సున్నా’కు చేరడం ప్రమాద సంకేతమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర ర�
చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికాస సమితి ప్రధానకార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్త�