మాదాపూర్ : కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్ డివిజ�
మంత్రి సబితాఇంద్రారెడ్డి జాతరలా విజయగర్జనకు రావాలి: మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గాల్లో జోరుగాసన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
మెహిదీపట్నం : నవంబర్ 15 న వరంగల్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. విజయగర్జన సభ సన్నాహకం కోసం లంగర్హౌస్ల
మన్సూరాబాద్ : మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుని టీఆర్ ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించే విజయగర్జన సభకు పెద్ద ఎత్తున ప్రజ�
గోల్నాక : గత 15 ఏండ్లుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న జీ.కిషన్రెడ్డి హయాంలో జరగని అభివృద్ధి కేవలం మూడేండ్లలోనే చేసి చూపించామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట చెన్నా
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో�
కందుకూరు : టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవార�
అమీర్పేట్ : నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పటిష్ఠమైన క్యాడర్ నిర్మాణంపై టీఆర్ఎస్ దృష్టి సారించిం దని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్�
ముషీరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలకు నగరంలో అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గులాబీ శ్రేణులను ఆదేశించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, వ�
టీఆర్ఎస్ ద్విదశాబ్ది పండుగ వచ్చేనెల 15న వరంగల్లో లక్షల మందితోబహిరంగ సభ ఈ నెల 25న హైదరాబాద్లో పార్టీ ప్లీనరీ సర్వసభ్య సమావేశం, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక గర్జన సభ తర్వాత జిల్లా పార్టీ ఆఫీసుల ప్రారంభం టీఆర�
TRS Party | తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్క�