తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని జల భాండాగారంగా మార్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించి 2025, ఏప్రిల్ 27తో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గా ఉద్యమ సారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రజతోత్సవ సభ జరుగనున్నది.
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి కాంగ్రెస్ అలవికాని హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీల పేరిట లెక్కలేనన్ని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని వంద రోజుల్లోనే అమలుచేస్తామని ప్రజ