తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర కార్యదర్శిగా ఉదావత్ లచ్చిరాం నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన లచ్చిరాం మర్రిగూడ మండలంలోని దామెన భీమన�
2001-2002 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పింఛన్ అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. అప్పటికే నూతన పింఛన్ విధానం రూపకల్పనపై బీకే భట్టాచార్య కమిటీని నియమించిం�
ఉద్యోగులకు పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, తద్వారా రాష్ట్రంలోని 3 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూ�
తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ఆదివారం ప్రారంభమవుతుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు.