బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన�
ఉద్యోగ అవకాశాల కోసం థాయ్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అదృశ్యమైనట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట్కు చెందిన శనిగరపు అరవింద్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని �
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్ (Dallas)మహానగరం ఆర్గైల్లోని పైలట్ నాల్ పార్క్ ఫ్లాష్మాబ్లో నిర్వహించిన వనభోజనం అహ్లాదంగా, ఉత్సాహంగా కొనసాగింది.