మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డిని కలిసి
పెండింగ్ డీఏలను విడుదల చేయకపోవడం, పీఆర్సీని ప్రకటించకపోవడం, పెండింగ్ బిల్లులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 23న చలో ఇందిరాపార్క్కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో నూతన విద్యావిధానం-2020(ఎన్ఈపీ)ని అమలుచేయాలని, ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్ర
ఉపాధ్యాయులకు 50.54% ఫిట్మెంట్తో జూలై 2023 నుంచి వేతన సవరణ చేయాలని పీఆర్సీ కమిటీని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘం సభ్యులు పీఆర్సీ కమిటీని కలిసి పలు అంశాలపై చర్చించారు.
రెండో పీఆర్సీలో భాగంగా 50 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్లకు మధ్యగల వేతన వ్యత్యాసాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది.
ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూ మరసీ (ఎఫ్ఎల్ఎన్), ఉన్నతి వంటి కార్యక్రమాల్లో తలెత్తుతున్న సమన్వయలోపాన్ని సరిదిద్దాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది.
కోర్టు కేసును పరిష్కరించి త్వరగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైదరాబాద్లో తపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగగా, 2002, 2003 డీఎస�