Peddapalli : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి(Sai Eshawra Chari) మృతి పట్ల బీసీ కులాల నాయకులు సంతాపం తెలిపారు.
కుటుంబంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే అండగా నిలుస్తారు. అయితే ఓ సర్పంచ్ అభ్యర్థి కుటుంబం మాత్రం.. అతను పోటీ చేసేందుకు అప్పులు చేస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పంపడం చర్చనీయా�
యాదగిరిగుట్ట, నవంబర్27: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah)కు భారీ షాకిచ్చారు స్వగ్రామంలోని నాయకులు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.