తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీవోఏ)లో వర్గపోరు మరింత ముదిరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వర్సెస్ టీవోఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి వర్గాలుగా సాగుతున్న పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ�
తెలంగాణ ఒలింపిక్ సంఘం(టీవోఏ)లో కాంగ్రెస్ కుంపటి రాజుకుంది. ఈమధ్యే అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ జితేందర్రెడ్డికి, ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. గత �
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ)లో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. బుధవారం ఎల్బీ స్టేడియం ఎల్వీఆర్ భవనం వేదికగా జరిగిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జరిగింది. టీవోఏ నూతన అధ్యక్షుడిగా, ప్రస్తుత రాష్�
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఎల్ వెం కట్రాంరెడ్డి ఒలింపిక్ భవన్ వేదికగా టీవోఏ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ : క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ స్టేడియాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చెప్పార�