తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి హరీశ్రావు మార్గమధ్యంలో కొత్తకోట, మదనాపురం ఉమ్మడి మండల క
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, అమరచింత ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ రెండో వర్ధంతి ఆదివారం అమరచింతలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్లో ఏర్పాటు చేసిన �
అమరచింత ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ దివంగత సాయిచంద్ ఆశయ సాధనకు కృషి చేద్దామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ పేర్కొన్నా
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నిరుపేదల పక్షాన కొనపురి సాంబశివుడు పోరాటం చేశారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు నాయకులు అన్నారు.
ఉద్యమనేత కేసీఆర్తో తనది 24 ఏళ్ల అనుబంధమని చెప్పారు తెలంగాణ మలితరం ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్. కేసీఆర్ బంటుగా ఆదినుంచీ తాను రాష్ట్ర సాధకుడి బంటుగా కొనసాగుతున్నట్లు గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమకారుడికి అరుదైన గౌరవం దక్కింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు