తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తూతా నాగమణి (69) కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
ఆంధ్రా సరిహద్దులో ‘జై తెలంగాణ’ అని నినదించిన వీరవనిత తూతా నాగమణి. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం ఆమె స్వగ్రామం. ఈ గ్రామం ఆంధ్రాలోని సీతానగరం గ్రామానికి కేవలం అర కిలోమీటరు మాత్రమే. తెలంగాణ మలిద�
రా్రష్ట్ర రాజధాని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా, అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తూ, రాజకీయాలకతీతంగా ఉండాల్సిన వ�
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర పాలకుల కుట్రలు, అప్పటి కాంగ్రెస్ సర్కారు పూటకోమాటతో సృష్టించిన గందరగోళం కారణంగా మలిదశ ఉద్యమంలో ఎందరో యువతీయువకులు ఆందోళనతో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తమ చావుతోనైనా ప�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కుష్నపల్లి సతీశ్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోశాడు. సీమాంధ్ర పాలకుల కుట్రలతో తెలంగాణ వస్తుందో లేదో అనే బెంగతో ఫి