బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం కింద మొక్కలను నాటే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పచ్చదనం పెంపొందించేందుకుగాను బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్ భీమానాయక్తో కలిసి సత్తుపల్లి అర్భన్�
తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బ
ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పర్యావరణ పరిరక్షణను పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాలు లేక సంగారెడ్డి జిల్లా ప్రజలు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు �
ఉమ్మడి పాలనలో అన్నింటా వెనుకబడిపోయిన గర్శకుర్తి నేడు పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ సహకారం, పాలకవర్గం కృషితో సకల హంగులు అద్దుకొని అద్దంలా మెరిసిపోతున్నది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో నాడు నాటిన మొక్కలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. ప్రతి ఇంటి ఎదుట పెరిగిన మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు, పల్లె ప్రకృతివనంతో ఫరూఖ్నగర్ మండలంలోని �
ఉమ్మడి మండలంలో వచ్చే ఏడాది చేపట్టనున్న తొమ్మిదో విడుత హరితహారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వన నర్సరీల్లో మొక్కల పెంపకం పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన వరంగల్కు తెలంగాణలో సరికొత్త గుర్తింపు వస్తున్నది. మొదటినుంచీ విద్యాకేంద్రంగా ఉన్న నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్హబ్గా అభివృద్ధి చేస్తున్నది.