తెలంగాణ సొమ్మును పక్క రాష్ర్టాల్లో పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. బీహార్లో త్వరలో ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్�
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమేనని సాగు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
బడ్జెట్లో తెలంగాణ కు నిధుల కేటాయింపుపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్న