సిర్పూర్(టీ) అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఇటుకలపాడు అటవీ ప్రాంతంలోని 250 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు గ్రామస్తులు సహకరించాలని కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పలకొండ అన్నారు. గురువారం ఇటుకలపాడులో గురువారం ఆర్డీవ�
భద్రాద్రి జిల్లా అడవుల్లో పునరుజ్జీవన వైభవం వెల్లివిరుస్తోందని ప్రధాన అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (కాంపా) లోకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. అటవీ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కల పెంపకం వంటివి ఎం�
తెలంగాణలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, హరితహారం కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడిందని తమిళనాడు అదనపు చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ) సు�
హైదరాబాద్ : తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని కంపా నేషనల్ సీఈవో సుభాష్ చంద్ర ప్రసంశించారు. కంపా నిధులతో మంచి ఫలితాలను రాబడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, పట్టణ ప్రాంత అడవ�