కాంగ్రెస్ ఏడాది పాలనలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతన్నలు ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఆ రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత బీజేపీ ప్రభుత్వం కర్షకుల సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో.. కాంగ్రెస్కు పట్టం కట్టినా రైతుల బ�
“ఒకనాటి తెలంగాణను చూస్తే.. అన్నల అలజడులు, పోలీసుల ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలతో ఆగమాగం ఉండేది. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపానతో ఎంతో అభివృద్ధి చెందుతున్నది” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వం