తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన స్థానాలన్నింటిని తిరిగి నిలబెట్టుకున్నది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందింది. 2023 ఎన్నికల్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా ఏడ
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్లో కూడా స్పష్టత రాకపోవడంతో ఈ ఫీవర్ ఏపీ, కర్ణాటకకు సైతం తాకింది. దీంతో బెట్టింగ్ జోరందుకున్నది.
Exit Polls | రాష్ట్రంలో రెండు మూడు నెలలుగా నెలకొన్న ఎన్నికల వాతావరణం, ప్రధాన అంకం పోలింగ్తో ముగిసింది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయ్యింది. అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్ల