పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా, మార్కుల నమోదు ప్రతిభ ఆధారంగా నమోదు చేశారా, లేదా అనే అంశంపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది.
రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫాం ఇవ్వాలి. ఇది తెలంగాణ విద్యాశాఖ నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ, ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం
టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వానికి సుగమం అయ్యింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో దరఖ�
TS Intermediate Exams | ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా కొంతకాలం ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో ఎస్సెస్సీ పరీక్షలు 213 పనిదినాలతో 2021-22 విద్యాసంవత్సరం 166 రోజులు ప్రత్యక్ష, 47 రోజులు ఆన్లైన్ క్లాసులు అకడమిక్ క్యాలెండర్ను విడుదలచేసిన విద్యాశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (న�
ప్రవేశాలకు కనీస అర్హత మార్కుల నిబంధన తొలగింపు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కనీస అర్హత మార్కుల నిబ