అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ర్టాన్ని కూడా అమ్మకానికి పెడుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించార�
పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుక
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ పలువురు నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ఎదుట ఆదివారం ఆందోళనలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. టికెట్ ‘కంది’కి ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గం హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట శనివార
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదయ్పూర్ డిక్లరేషన్ కాకరేపుతున్నది. తాము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమకే చుట్టుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిరుడు మే నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూ