బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి సీఐడీ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న ఉదయం 11.30 గంటలకు లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్�
మానవ అవయవాల అక్రమ రవాణా కేసులో మరో నిందితుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 19 మంది నిందితులను అరెస్టు చేశామని, తాజాగా విశాఖపట్నంకు చెందిన 24వ నిందితుడు (ఏ24) డాక్టర్ రుట్టాల వెంక�
వినటానికి సినిమా కథలా ఉన్నా ఇది రియల్ స్టోరీ. తెలంగాణ సీఐడీ పోలీసులు ఛేదించిన పలు కేసుల్లో ఇది ఒకటి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టయిన ఆ వృద్ధుడు క్రైమ్ నంబర్ 49/2005. రూ.4 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోస