హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చ�
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చాం l జాతీయ సగటుకు మించి ఖర్చు చేస్తున్నాంపరిమితి మేరకే అప్పులు తీసుకొస్తున్నాం l బడ్జెట్పై చర్చకు మంత్రి హరీశ్ సమాధానంహైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): అభివృ
హైదరాబాద్ : రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఉస్మానియా
హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తించనుంది. వేతన సవరణ అంటే కేవలం ప్రభ
హైదరాబాద్ : రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసు�
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్ల�
హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణలో అటవీ శాతం 3.67% పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. శాసనసభ�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టంలో ఉద్యోగులకు, వారి కుటుంబ